మనం కొంచెం అవసరం ఉందని అడిగితే చాలు.. ఈ బాంబే బేబీలు.. దొరికినంతా దోచేసుకుంటున్నారు. ఓ వైపు హీరోలకు ఇచ్చేంత.. డబ్బు.. మాకు ఇస్తే.. డబ్బు ఏంటి అంటున్నారు. దానికి తోడు.. చూపించాల్సిన.. అందం ఉంది.. అంతకు మించిన నటన ఉంది.. దాంతో ఈ భామలు.. ఓ రెంజ్ లో డబ్బును డిమాండ్ చేస్తున్నారు.
{loadmodule mod_custom,GA1}
దాంతో మన నిర్మాతలు అడిగినంత కట్టబేట్టెస్తున్నారు. అప్పట్లోనే మల్లీశ్వరి మూవీ కోసం.. కనీసం ఇక్కడ ముఖం కూడా పరిచయం లేని కత్రినా కైఫ్ కు 75 లక్షలు ఇచ్చారు. ఆ టైంలో ఆమెకు యంక్టింగ్ అంటే కూడా పెద్దగా తెలియని పరిస్థితి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ కృతి సనోన్ ను రెండు సినిమాల్లో తీసుకున్నారు. ఆమె కూడా దాదాపు కోటి వరకు డిమాండ్ చేసింది. ఇప్పుడు పూజా హెగ్డే ఉంది చూశారూ.. ఇంకా కనీసం తెలుగులో సరైన హిట్ కూడా లేదు.. కానీ.. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి 1.25 కోట్లు తీసుకుందట. ఇచ్చేవాళ్లుంటే… ఏ హీరోయిన్ తీసుకోదు. అయిన తన డిమాండ్ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆమె దోచుకోకుండా ఎలా ఉంటుంది.
{loadmodule mod_custom,GA2}
అలాగే మహేష్ సరసన నటించే కియారా అద్వానికి కూడా కోటిపైనే పైకం ఇస్తున్నారట. లోఫర్ బ్యూటి దిశా పటాని అయితే ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసింది. అఖిల్ కోసం బాలీవుడ్ భామలను అడిగితే.. వారు కూడా 2-3 కోట్లు అంటున్నారు. అందుకే హీరోయిన్ ఎంపిక లేటవుతోంది. కాకపోతే.. ఇదే స్థాయి ఎంకరేజ్మెంట్ మన తెలుగు హీరోయిన్స్ కి కూడా ఇస్తే బాగుంతుంది, ఎంతో అందంగా ఉండే.. కలర్స్ స్వాతి, మధుశాలినీ, తేజస్విని.. వీళ్లకు పెద్దగా పేమెంట్లు ఇవ్వకపోగా.. ఎక్కువ డిమాండ్ చేస్తే.. తీసి పక్కన పడేస్తున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}6edHSDKclKk{/youtube}
Related