Wednesday, May 1, 2024
- Advertisement -

పవన్, అల్లు అర్జున్ చేయలేని పని ధరమ్‌ తేజ్ చేసి చూపించాడు!

- Advertisement -

సమ్మర్ లో మెగా అభిమానులను అలరించడానికి ముందుగా వచ్చిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం అభిమానులను అశించినంత రెంజ్ లో హిట్ కాలేకపోయింది. పవన్ తన మార్క కామిడీ పడించిన సినిమా స్టోరిలో దమ్ము లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా నిరాశపరిచింది.

ఆ తర్వాత మెగా అభిమానులు అందరు ఎక్కువగా ఎదురు చూసిన చిత్రం సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వలో అల్లు అర్జున్ హీరోగా రకుల్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే భారీ అంచనలతో రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా భాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. బన్నీని మాస్ రోల్ లో చూపించడంలో దర్శకుడు ఓకే అనిపించిన సినిమాని నడిపించడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. పైట్స్, పాటల వరకే సినిమా అంకితం అయిపోయింది.

సినిమాలో మంచి కథ ఉంటే నిజంగానే ఈ చిత్రం భాక్స్ ఆఫీస్ వద్ద బంఫర్ హిట్ కొట్టేది. సినిమా సంగతి ఎలా ఉన్న కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రెంజ్‍లో వస్తున్నాయి. ఇక ఈ రోజు వచ్చిన మరో మెగా హీరో చిత్రం సుప్రీమ్. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకి మంచి రెస్పాస్ వస్తుంది.

సాయి ధరామ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రలో ధరమ్‌ తేజ్ సరసన రాశీ కన్నా హీరోయిన్ గా నటించగా అనీల్ దర్శకత్వం వహించాడు.  సాయి ధరమ్‌ తేజ్ కేరీయర్ లో మరో హిట్ కొట్టాడు ఈ సినిమాతో. ఏది ఎమైన పవన్, బన్నీ సమ్మర్లో మెగా అభిమానులు అలరించలేకపోయారు. సో పవన్, బన్నీ చేయలేకపోయిన పని  సాయి ధరమ్‌ తేజ్ చేసి వారికే షాక్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -