- Advertisement -
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఇమిగ్రేషన్ అధికారులు షాకిచ్చారు. బ్యాంక్ కుంభకోణం కేసులో అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో అమెరికాకు బయలుదేరిన సుజనాకు శుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్టులో చుక్కెదురైంది.
లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని నిలిపివేశారు. తనను అనవసరంగా అడ్డుకున్నారని, లుక్ఔట్ నోటీసులు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును లో పిటిషన్ దాఖలు చేశారు.
సుజనా చౌదరిపై గతంలో బ్యాంకు ఫ్రాండ్ కేసుకు సంబంధించి ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో విజయ్ మాల్య అవ్వుతాడేమోనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనా చౌదరి ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని ఉంటారని సోషల్ మీడీయాలో సెటైర్లు పెలుతున్నాయి.
కేబినెట్ తీర్మానాల్లో చంద్రబాబు పోలవరం గుట్టు…?
చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?