Thursday, May 16, 2024
- Advertisement -

మంత్రి ఈటెల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -

కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుని తిరిగి వస్తుండగా శంకర్ పట్నం మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. 

కాన్వాయ్‌లోని ఒక వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది.. ఎవరికి ఏమీ జరుగలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -