- Advertisement -
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుని తిరిగి వస్తుండగా శంకర్ పట్నం మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్కు ప్రమాదం తృటిలో తప్పింది.
కాన్వాయ్లోని ఒక వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది.. ఎవరికి ఏమీ జరుగలేదు.