Tuesday, May 21, 2024
- Advertisement -

ఓటరులారా విజ్ఞతతో ఆలోచించండి

- Advertisement -

ఓటరులారా విజ్ఞతతో ఆలోచించండి.. పొరపాటున కూడా పొరపాటు చేయకండి… తెలుగుదేశానికి ఓటేయకండి. ఏదో కలలో ఉండి మన ఖర్మకొద్దీ తెలుగుదేశం గెలిచిందనుకోండి..గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుంది.. పేదల ఇళ్లలో వెలుగుండదు…వారి కంచంలో మెతుకుండదు.ఆయనకు మట్టి అన్నా…మట్టితో సంబంధం ఉండే వ్యవసాయం..ఇతర గ్రామీణ వృత్తులన్నా అసహ్యం… అందుకే ఆయనపాలనలో వ్యవసాయం కునారిల్లుతుంది. ఉచిత విద్యుత్ వంటివి కూడా ఆయనకు ఇష్టం ఉండదు

పేదలకు ఆర్థికసాయం చేయడం కూడా దండగ అనేది అయన అభిప్రాయం. పేదలకు కడుపునిండా అన్నం పెట్టడాన్ని సైతం అయన అంగీకరించరు.
అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా ఇతర పాఠాలకను కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆపించారు. కోర్టు తీర్పు ఇచ్చి పేద అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి అనగానే మళ్ళీ పిటిషన్ వేసి ఆలపించారు

అలాంటి కర్కశుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువనీడ ఉండదు..అన్నీ తనవాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదు..ఎవరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు…అనేది అయన పాలసీ.. కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మంత్రమే పెంచిపోషించడం దోచుకోవడం…సింగపూర్లో దాచుకోవడం ఆయనకు తెలిసినవిద్య

పోనీ ఇన్నేళ్ల పాలనలో అయన ఏ ఒక్క పేద వర్గాన్ని, శ్రమజీవులు కానీ ఆదుకున్న చరిత్ర ఉందా ? ఆయనకు పేదలు అన్న కష్టజీవులు అంటే అసహ్యం.అందుకే మళ్ళీ ఆలోచించండి.. రాక్షస సంహారం జరగాలి.. మళ్ళీ జగనన్న సారధ్యంలో మనమంతా సంబరాలు జరుపుకోవాలి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -