Sunday, May 5, 2024
- Advertisement -

అరుదైన సన్నివేశం

- Advertisement -

మనిషిగా కనీసం ఓ నలుగురితోనయినా మంచిగా ఉండాలని చెబుతుంటారు. అంత్యక్రియల్లో శవాన్ని మోసేందుకు ఆ నలుగురయినా ఉండాలని కోరుకుంటారు. ఇద్దరు పాక్ ఉగ్రవాదులను తన ఆయుధంతో మట్టికరిపించిన గోల్డ్ మెడలిస్టు షార్ప్ షూటర్ ఫతే సింగ్ కోసం ఊరు ఊరంతా కదిలింది.

దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది, అయితే ఆయన కూతురు రాధ కూడా ఆ నలుగురిలో ఒక్కరిగా పాల్గొనడం తండ్రి శవయాత్రలో తానూ ఓ మూలను మోయడం జండా గుజ్రన్ గ్రామస్థులను కన్నీరు మున్నీరయ్యేలా చేసింది.పఠాన్ కోట్ సంఘటనలో దేశం కోసం ప్రాణం విడిచిన గ్రేట్ షూటర్ ఫతే సింగ్ అంత్యక్రియలల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.

క్యాప్టెన్ ఫతే సింగ్ అంత్యక్రియలు పూర్తి స్థాయి మిలిటరీ గౌరవంతో జరిగాయి. ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన మాజీ ప్రపంచస్థాయి షూటర్…మళ్లీ ఎయర్ ఫోర్స్ లో చేరడం ఉగ్రవాద దాడులను ధీటుగా ఎదుర్కుంటూ నేలకొరగడం చరిత్రలో నిలిచిపోనుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -