Friday, April 19, 2024
- Advertisement -

భూమా అఖిలప్రియకి షాక్..చంచల్‌గూడ జైలే దిక్కు..!

- Advertisement -

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మూడ్రోజుల కస్టడీ అనంతరం మారేడ్‌పల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బేగంపేట పీహెచ్​సీలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. గాంధీ ఆస్పత్రిలో ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -