Saturday, April 27, 2024
- Advertisement -

కోహ్లి క్రీజ్‌లో ఉంటే చాలు

- Advertisement -

టీంఇడియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.ఇక త్వ‌ర‌లో ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఈ విష‌యంపై గంగూలీ కూడా స్పందించాడు.

మనం ఎక్కడ ఉన్నా సరే కోహ్లి క్రీజ్‌లో ఉన్నాడని తెలిస్తే చాలు, వెంటనే వచ్చి అతని ఆటను చూస్తాం. అతని ఆటను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థాయిలో ఆటపై కోహ్లి ప్రభావం ఉంటుంది. యావత్‌ దేశమంతా కోహ్లిని అమితంగా నమ్ముతున్నట్లు గంగూలీ చెప్పాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -