Saturday, May 18, 2024
- Advertisement -

వైయస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేపై కిడ్నాప్‌ కేసు

- Advertisement -

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తనను కిడ్నాప్ చేశారంటూ బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడు ఎంపిటీసి బాలు హుసేని ఆరోపించారు.

మాట్లాడుకుందామంటూ ఎమ్మెల్యే అనుచరులు వెంట తీసుకెళ్ళి నిర్భందించారని ఆయన వివరించారు. దీనిపై నంద్యాల రూరల్ పోలీసులకు ఎంపిటిసి బాలహుసేని పిర్యాదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -