ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచియమైంది సాయిపల్లవి.తక్కువ కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది.తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.అయితే గత కాలంగా సాయిపల్లవిపై రకారకాల వార్తలు వస్తున్నాయి.సాయిపల్లవికి పొగరెక్కువ, సినిమా షూటింగ్కు టైమ్కు రాదని,హీరో కన్నా తనకే ఎక్కవ పాత్ర ఉండలంటుందని వార్తలు సాయిపల్లవిపై ఎక్కువుగా వినిపించాయి.అందుకే తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదని కొందరి అభిప్రాయం.
అయితే సాయి పల్లవిపై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.సాయిపల్లవికి మంత్రి కూమారుడితో పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.సదరు మంత్రి కొడుకు కూడా సినిమా రంగంలో ఉండటంతో సాయి పల్లవిని పెళ్లి చేసుకొవలని అనుకుంటున్నాడని సమాచారం.అయితే సాయి పల్లవికి ఈ పెళ్లిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.మరి సదరు మంత్రి కొడుకు సాయి పల్లవి ఇంట్లో వాళ్లాను ఒప్పించే పనిలో పడ్డాడని సమాచారం.మరి ఆ వ్యవహరం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.