వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ తరుచు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు.తాజాగా మరోసారి తన కామెంట్స్తో వార్తల్లో నిలిచాడు.తన శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించిన భైరవగీత సినిమా ప్రమోషన్స్లో బిజీగా రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.మొదటి ఎలక్షన్స్ కంటే రెండవసారి ఎక్కువ స్థాయిలో గెలవడం ఎవరికీ సాధ్యం కానిది. కేసీఆర్ ఆ స్థాయిలో గెలుస్తారని నేను అసలు ఉహించనే లేదు.
కేసీఆర్ ఇలియాన కంటే కేసీఆరే అందంగా ఉంటారని కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.ఇలియాన అందం,డ్యాన్స్ మూడు,నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ సేపు చూడలేమని,అదే కేసీఆర్ మాట్లాడుతుంటే ఎంతసేపు అయిన చూడవచ్చని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.తను నిర్మాతగా వ్యవహరిస్తున్న భైరవగీత సినిమా ప్రమోషన్స్ కోసమే వర్మ ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు నెటిజన్లు.
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్లో పెట్టి..
