- Advertisement -
టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ ఒకడు. చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. వరుస విజయాలను సాధిస్తు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస విజయాలలో ఉన్న నిఖిల్కు కిర్రాక్ పార్టీ సినిమా షాకిచ్చింది. దీంతో కన్నడలో ఘనవిజయం సాధించిన కనితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.తెలుగులో ఈ సినిమాను అర్జున్ సురవరం అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. జర్నలిజం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఇకపోతే సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు టి.సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా అయిన నిఖిల్కు హిట్ ఇస్తుందుమో చూడాలి.