Friday, April 26, 2024
- Advertisement -

నందమూరి వారి ‘మనం’

- Advertisement -

జై సింహ తర్వాత మరలా రెండో సారి కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రానికి నంది పలికాడు బాలకృష్ణ. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ సినిమా షూటింగ్ మాత్రం ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలి అని బాలకృష్ణ అనుకుంటున్నాడు. దీని తర్వాత బోయపాటి శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాలి. అయితే బాలయ్య బాబు మాత్రం ఇప్పటికే బోయపాటి చెప్పిన కథలని వద్దు అన్నారట. ఆసక్తికరంగా బాలకృష్ణ తన కుటుంబం లో ని హీరోల తో ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నారట.

కళ్యాణ్రామ్, ఎన్టీఆర్, ఇంకా మిగిలిన హీరోలని అందరినీ పెట్టి ఒక కమర్షియల్ సినిమా తో వస్తే ఎలా ఉంటుంది అని బాలకృష్ణ ఆలోచనలు చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే బోయపాటి శ్రీను నే ఈ సినిమా కి కూడా దర్శకుడిగా పెట్టుకోవాలని బాలకృష్ణ ప్లాన్. కాకపోతే ఇప్పుడు ఈ సమయం లో ఈ సినిమా కరెక్ట్ ఆ లేక కొన్ని ఏళ్ళు ఆగి చేయాలా అనే సందిగ్ధత లో బాలయ్య బాబు ఉన్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -