- Advertisement -
గోపిచంద్ పంతం సినిమా వచ్చే నెల(జూలై) 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.జూన్ 12 (ఈ రోజు) గోపిచంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పంతం టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్లోని డైలాగ్ సోషల్మీడియాలో వైరల్గా మారుతోంది.
గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమా గోపిచంద్ కెరీర్లో 25వ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.గత కొంత కాలం పాటు సరైన విజయాలు లేక వెనుకపడ్డాడు గోపిచంద్.పంతం సినిమాతో అయిన హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.