Wednesday, May 15, 2024
- Advertisement -

త్రిష ‘ఆ’ పని చేస్తోందట

- Advertisement -

అవకాశాల కోసం అవసరమైతే సన్నబడడం.. అంతలోనే మళ్లీ లావవడం.. మన హీరోయిన్లకు మామూలే. బాలీవుడ్ లో కరీనాకపూర్ నుంచి మన టాలీవుడ్ లో అనుష్క వరకూ.. టాప్ హీరోయిన్స్ అంతా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. వీళ్ల లిస్ట్ లో ఇప్పుడు సౌత్ బ్యూటీ త్రిష కూడా జాయిన్ అయ్యింది.

త్రిష కొత్తగా నాయకి పేరుతో తెరకెక్కుతున్న మూవీకి సైన్ చేసింది. ఈ సినిమాలో త్రిష డబుల్ రోల్ చేస్తోందట. అందులో ఓ క్యారెక్టర్ కు సన్నగా అవ్వాల్సిందే అని డైరెక్టర్ త్రిషకు సూచించాడట. మంచి రోల్ కావడంతో.. త్రిష కూడా డైరెక్టర్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసిందని.. ఇప్పటికే బరువు కూడా తగ్గిందని టాక్.

అయితే.. ఇప్పుడు తగ్గిన బరువు సరిపోదని.. ఇంకా తగ్గాలని డైరెక్టర్ సూచించాడట. చివరికి సైజ్ జీరో టార్గెట్ గా త్రిష సన్నబడే పనిలో పడిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇన్నాళ్లూ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ వచ్చిన త్రిష..ఇప్పుడు జీరోసైజ్ తో ఎలా ఆకట్టుకుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -