Saturday, April 27, 2024
- Advertisement -

పడుకునే ముందు నా బెడ్ పై ఆ ముగ్గురు ఉండాలి : కస్తూరి

- Advertisement -

అలీతో సరదాగా షోకి ఇటీవలే నటి కస్తూరి పాల్గొని వ్యక్తిగత విషయాలను చెప్పింది. అందులో చనిపోయే ముందు ముగ్గురికి ఏదో చెబుతారట, చెప్పే చనిపోతారట అని అలీ ఏదో అడిగితే. అవును.. ముగ్గురితో పడుకుంటాను.. అని ఒక్కసారిగా మాటలు ఆపేసింది. ఈ విషయాన్ని కరెక్ట్‌గా చెప్పకపోతే తప్పుగా కన్వే అవుతుందని నాలిక కరుచుకుంది.

వెంటనే అలీ అందుకుని నేను కూడా అదే అనుకున్నా అని చెప్పుకొచ్చాడు. పడుకునేప్పుడు తన బెడ్‌పై ముగ్గురు మగవారు ఉండాల్సిందే.. ఆ ముగ్గురి ఫోటోలు పెట్టుకుని పడుకుంటాను. అందులో ఇళయరాజా గారు ఒకరు. ఆయన వల్లే నేను ఉన్నాను, ఆయన పాటల వల్లే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. ఆయన నాకు దైవ సమానులు.

ఇక రెండో ఫోటో తమిళ రచయిత రెబల్ లాంటి వాడు. ఎప్పుడో వందేళ్ల క్రితమే గొప్ప గొప్ప రచనలు చేశారు.వారి ఫోటో కూడా పెట్టుకుంటాను. ఇష్టదైవం అయిన సాయి బాబా ఫోటోను కూడా పెట్టుకుంటా. ఈ ముగ్గురే నా జీవితాన్ని కాపాడింది. అందుకు వారి ఫోటోలను పెట్టుకుని పడుకుంటాను’ అంటూ తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఇక విజయ్ దేవరకొండ అంటే చాలా క్రష్ అని చెప్పింది.

నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు : కస్తూరి

నీ బతుకెంత అని తిట్టావ్.. దేవుడున్నాడ్రా : అభిరామ్ శ్రీరెడ్డి ఫైర్

రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్.. ఎందుకు ?

సింగర్ సునీత పేరు చెప్పి రూ.1.7 కోట్లు కొన్నారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -