Tuesday, April 30, 2024
- Advertisement -

మంచు బ్యూటీ ని మళ్ళీ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

- Advertisement -

లక్ష్మి ప్రసన్న ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆమె ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండటం, ఆమెని ట్రోల్ చేయడం సాధారణ విషయమైపోయింది. తాజాగా ఆమె వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ట్రోల్ చేసేవారికి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది.

“ఒక తెలుగు వాడు చైనా కి వెళ్ళాడు. అక్కడకి వెళ్లి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసాడు. ఇంతకీ ఆ రెస్టారెంట్ కి ఏం పేరు పెట్టి ఉంటాడు అనుకుంటున్నారు మీరు… మింగి చౌ” అని లక్ష్మి ప్రసన్న ట్వీట్ చేసింది. సాధారణంగా నే లక్ష్మి ప్రసన్న కాస్త వైరల్ అవుతున్న టాపిక్స్ మీద రెస్పాండ్ అవుతుంది. అదే విధంగా లక్ష్మి ఈ సారి కూడా ట్వీట్ చేయడం తో కొంత మంది లక్ష్మి ని ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండటం జరుగుతుంది.

లక్ష్మి ఈ ట్వీట్ వేయగానే, ఒకడు లక్ష్మి ట్వీట్ కి రెస్పాండ్ అవుతూ, “ఒక తెలుగు అమ్మాయి అమెరికా నుంచి ఇండియా కి వచ్చింది. ఇక్కడ ఒక ఇంగ్లీష్ వాకాబులరీ ఓపెన్ చేసింది. దానిని ఎలా పలికింది అనుకుంటున్నారు… నిలదీసిఫై” అని ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ కన్వర్సేషన్ ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

నిలదీసిఫై అనే పదం ఇంగ్లీష్ లో లేదు, తెలుగు లో లేదు. కానీ లక్ష్మి ఒకసారి పబ్లిక్ లో మాట్లాడుతూ ఈ పదాన్ని వాడింది. అప్పటి నుంచి అది బాగా పాపులర్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -