Thursday, May 2, 2024
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నాగార్జున కి ఎందుకు చెడింది?

- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఇండస్ట్రీ లో అందరికీ ఎంతో గౌరవం. సాధారణం గా దర్శకులకి ఇచ్చే గౌరవం కన్నా ఎక్కువ త్రివిక్రమ్ ని ఇండస్ట్రీ లో గౌరవిస్తారు. దానికి ప్రధాన కారణం, త్రివిక్రమ్ కి ఉన్న మేధస్సు, జ్ఞానం. అయితే దర్శకుడిగా మారక ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయిత గా తనదైన ముద్ర వేసాడు. ఎన్నో పెద్ద సినిమాలకి రైటర్ గా పని చేసి ఆ సినిమాలు విజయం సాధించడానికి ముఖ్య కారణం కూడా అయ్యాడు. అయితే అటువంటి త్రివిక్రమ్ ని నాగార్జున మర్చిపోయాడు. నాగార్జున సినిమా లో మన్మధుడు సినిమా చాలా స్పెషల్. ఆ సినిమా కి త్రివిక్రమ్ శ్రీనివాస్ పనితనం చాలా ఉపయోగపడింది. ఆ సినిమా కి కథ మరియు మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్.

కానీ నిన్న మన్మధుడు 2 ఫంక్షన్ లో ఆ క్రెడిట్ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ఇచ్చేసి నాగార్జున త్రివిక్రమ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోవడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు నాగార్జున కనీసం త్రివిక్రమ్ పేరు కూడా పలకలేనంత గా ఏం జరిగి ఉంటుంది. వారి ఇద్దరికీ ఎందుకు చెడింది అనేది అందరి మెడిలో మెదులుతున్న ప్రశ్న.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -