- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన బ్లాక్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయింది.ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేశారు చిత్ర యూనిట్.ఎస్ ఎస్ థమన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి దసరాకు సినిమాను విడుదల చేయలని ఎన్టీఆర్ , త్రివిక్రమ్ ఆలోచన.