- Advertisement -
దర్శకుడు సుకుమార్ రంగస్థలం హిట్ని ఆస్వాధిస్తున్నాడు.రాంచరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా సూపర్ హిట్తో థియెటర్లలో నడుస్తుంది.ఇప్పటికే 100 కోట్ల మార్కెట్ని అందుకున్న ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డల వైపు పయనిస్తుంది.రాంచరన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన చిత్రంగా నిలిచింది ఈ రంగస్థలం మూవీ.సుకుమార్, తన తదుపరి చిత్రాన్ని కూడా ఓ స్టార్ హీరోతో చేయాలని భావిస్తున్నారు.
తన దగ్గర రెండు మూడు కథలు ఉన్నాయి.వాటిలో ఒక స్టోరీని డెవలప్ చేసి ఆ కథకు ఏ హీరో సూటు అవుతాడో చూసి అప్పుడు తన తరువాత సినిమా గురించి చెబుతానని చెప్పుకొచ్చాడు.రంగస్థలం ప్రచార కార్యక్రమాల్లో తనకు ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కించాలనుందన్న కోరికను బయట పెట్టారు.మరి సకుమార్ కథ చెబితే డార్లీంగ్ ప్రభాస్ సినిమా ఓకే చెయ్యకుండ ఉంటాడా చూద్దాం!