Thursday, May 2, 2024
- Advertisement -

దారుణం.. 13 ఏళ్ల బాలికను పలుమార్లు బెదిరిస్తూ అత్యాచారం!

- Advertisement -

దేశంలో ప్రతినిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. నిత్యం మహిళలపై అత్యాచారాలకు పాల్పుడూ హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ పదమూడేళ్ల బాలికపై ఆరు నెలలుగా లైంగిక దాడికి మృగాడు పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధి వద్ద మూడేళ్లుగా పాలేరుగా జీవనం సాగిస్తున్నారు.

ఈ దారుణమైన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురంలో అమానుష ఘటన జరిగింది. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధి వద్ద మూడేళ్లుగా పాలేరుగా జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రజా ప్రతినిధి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శాఖాపురం గ్రామానికి చెందిన ఏర్పుల రమేష్ బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనారోగ్యానికి గురైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో గర్భవతి గా నిర్దారణ అయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -