Friday, April 19, 2024
- Advertisement -

BREAKING NEWS:సూరత్ లో ఘోరం.. ఫుట్ పాత్ పై దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి!

- Advertisement -

నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వెరసి ఘోరమైన రోడ్డు ప్రమాదాలు. ఈ మద్య మళ్లీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. లాక్ డౌన్ సందర్భంగా ఈ ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గినా లాక్ డౌన్ సడలించిన తర్వాత వాహనాలు రోడ్డుపైకి ఎక్కాయి.. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా సూరత్ లో ఘోరం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై అదుపు తప్పిన ట్రక్కు దూసుకు వెళ్లింది. దీంతో 15 మంది మరణించారు.

మృతులు రాజస్థాన్ రాష్ట్రంలోని బాన్స్ వాడ జిల్లాకు చెందిన కూలీలు అని పోలీసులు చెప్పారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. రక్తం మడుగులో అక్కడ హహాకారాలు ఆకాశాన్ని తాకాయి. చెల్లా చెదురుగా మృత దేహాలు.

ఇక క్షత గాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గంగా దూసుకెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదికి దూసుకుని వెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -