Friday, May 17, 2024
- Advertisement -

‘గజినీ’ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యబోతున్నారు!

- Advertisement -

సూర్య నటించిన ‘సింగం 2′ , ‘సికిందర్’ చిత్రాలు తెలుగు ఆడియన్స్ ని అంతగా అలరించలేకపోయాయి.ఇప్పుడు సూర్య తెలుగు లో మంచి మార్కెట్ ని ఏర్పరుచుకునేందుకు సిద్దమయ్యాడు.సూర్య ‘మనం’ మూవీ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం లో నటించాలని ఫిక్స్ అయ్యారు.

ఇక వీరి కాంబినేషన్ లో ’24’ మూవీ రూపొందించబడింది.గతం లో సూర్య మాస్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూర్య సైన్స్ – ఫిక్షన్ థ్రిల్లర్ ’24’ చిత్రం తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.’24’ చిత్రం థ్రిల్లర్ చిత్రం గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోబోతుంది.ఈ చిత్రం లో సూర్య సరసన సమంత , నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్రం మే నెలలో రిలీజ్ కాబోతుంది.ఈ సారి సూర్య తమిళ్ తో పాటు తెలుగు మార్కెట్ లో కూడా మంచి కలెక్షన్స్ ని వసూలు చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.ఈ చిత్రం లో ‘గజినీ’ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యబోతున్నారు అని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -