Friday, May 17, 2024
- Advertisement -

మంచు లక్ష్మి ని అవాయిడ్ చేసిన మెగా హీరోలు ?

- Advertisement -

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి హోస్ట్ గా సాగుతున్న మేము సైతం ప్రోగ్రాం సామాజిక కోణం నుంచి పెద్ద హిట్ కొట్టింది. సీలేబ్రిటీ లని సామాన్యులుగా చేసి వారి ద్వారా వివిధ కార్యక్రమాలు చేయించి , నిధులు స్వీకరించి వాటిని అవసరమైన చోట ఖర్చు పెడుతోంది మంచు లక్ష్మి.

మొత్తం 13 వారాల పాటు ప్రసారం అవ్వబోతున్న ఈ ప్రోగ్రాం ని జెమిని టీవీ లో ప్రసారం చేస్తారు. ఈ షో చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. దీనికోసం ఒక కొత్త పోస్టర్ ని వేసారు కూడా. మంచు మోహన్ బాబు అక్కినేని నాగార్జున మాస్ మహరాజా రవితేజ నేచురల్ స్టార్ నాని అరుంధతి అనుష్క టాలీవుడ్ చందమామ కాజల్ అక్కినేని అఖిల్ మంచు మనోజ్ తమన్నా శ్రియ రకుల్ ప్రీత్ సింగ్ రాణా.. ఇలా అందరితో కనూ కలిపి ఓ పెద్ద పోస్టర్ వేసి… దాని ముందు మంచు లక్ష్మి నుంచున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

వీరందరిలో ఒక్కరు కూడా మెగా ఫామిలీ కి చెందినవారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటున్నారు అభిమానులు సోషల్ మీడియా లో దీని మీద పెద్ద చర్చ సాగుతోంది.స్వచ్చందంగా ఎన్నో కార్యక్రమాలు చేసే మెగా హీరోలు ఒక్కరూ ఇక్కడ ఇందులో పాల్గొనకపోవడం దారుణం అనేది ఫాన్స్ కలవరం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -