Sunday, May 19, 2024
- Advertisement -

ఫ్యాన్స్ కి క్లాసు పికిన మహేష్ బాబు

- Advertisement -

మహేష్ బాబుకు ఎంతా క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. మహేష్ బాబు మీద అభిమానంతో కొందరు అభిమానులు తన అభిమాన నటుడిని చూడడానికి  ఏకంగా ఊటీలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి వెళ్ళారట.

ముందు  మహేష్ బాబు అభిమానులను చూసి చాలా సంతోషా పడ్డాడట. అక్కడికి వచ్చిన అభిమానులు మహేష్ బాబుతో ఫోటో దిగేందుకు ఆశపడ్డారు. అభిమానుల కోరిక మేరకు మహేష్ బాబు కూడా సరే అని ఒప్పుకున్నాడు. కాని తమ దగ్గర కెమెరా లేదని చెప్పారు.

అప్పుడు మహేష్ బాబు వేంటనే తన యూనిట్ సభ్యులతో సెట్లో నుంచి ఒక కెమెరా తెప్పించి మరి ఫోటోలకు పోజ్‌లు ఇచ్చాడు అభిమానుల కోసం.  ఆ తరువాత మహేష్ బాబు అభిమానులకు పెద్ద క్లాస్ ఇచ్చాడట.

ఎందుకు అంతా దూరం నుంచి ఇక్కడికి రావడం అని మందలించి అందరు జగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడట. ఈ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో  మహేష్ బాబు సరసన కాజల్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తుండగా  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -