Wednesday, May 15, 2024
- Advertisement -

హాట్ గా కనిపిస్తేనే ఎక్కువగా చూస్తారు.. రష్మీ సంచలన కామెంట్

- Advertisement -

రష్మీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినప్పటికి.. ఆమెకి జబర్ధస్త్ షో తో మాత్రమే బాగా క్రేజ్ వచ్చింది. ఈ షో ద్వారా ఒక్కసారిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఈ భామకి సినిమాల్లో కూడా అవకాశాలు కూడా పెరిగియాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది.

ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత రష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికి అన్నట్లుగా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకునేండుకు మరో నిర్మాత రెడీ అయ్యారు. దీనికి తోడు రష్మీ గౌతమ్ ఇప్పుడు వెండితెరపై కూడా అందాలతో ఘాటుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక.. హాట్ హాట్ సన్నివేశంలో నటించడానికి రష్మీ ఆగడం లేదు. ఇందుకు కారణం కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లేన‌ని రష్మీ అంటుంది. అయితే రష్మీని మాత్రం ఎక్కువగా హాట్ గా చూపించడానికి డైరెక్టర్లు ఇష్టపడుతున్నారా..? అంటే.. రష్మీ ఏ మాత్రం ఆలోచించకుండా అవును అలా ఉంటేనే ఆడియన్సు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

నేను హాట్ గా కనిపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. హాట్ సీన్స్ లో చేయడానికి మాత్రం ఇబ్బంది పడ్డాను. కాకపోతే తప్పదు ఆ పాత్రకు న్యాయం చేయాలి కాబట్టి చేయాల్సి వస్తోందని రష్మీ తెలిపింది. మాములుగా అయితే ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు హీరోయిన్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కానీ.. రష్మీ మాత్రం మసాలా ఉంటనే ఆడియన్స్ ఎక్కువగా చూస్తారని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే గుంటూరు టాకీస్ లో హాట్ గా కనిపించనని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -