ఏపీ రాజధాని అమరావతి నిర్మానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారింది. సోషియల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. రాజధాని డిజైన్లను లండన్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ పోస్ట్ ఇచ్చిన డిజైన్లను తిరస్కరించిన బాబు దాని బాధ్యతను స్టార్ డైరెక్టర్ రాజమౌలిక అప్పగించం సంచలనంగా మారింది.
డిజైన్లకు సంబంధించి రాజమౌలితో చంద్రబాబు చర్చలు జరిపారు. రాజధాని డిజైన్లఖరారుకోసం లండన్కు రాజమౌలి టీంను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దానిపై రాజమౌళి క్లారిటి ఇచ్చినా సోషియల్ మీడియాలో సెటైర్లు ఆగడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో రాజమౌళి అడ్డంగా బుక్కయిపోయారిప్పుడు.
అసలు విషయానికి వస్తె సినిమా వేరు రియల్ వేరు. సినిమా తీయాలంటె డైరెక్టర్ తన ఊహల్ని సెట్టింగ్ల రూపంలో వేసి సినిమాను నిర్మిస్తారు. ఆసెట్టింగ్లు కూడా సినిమా అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావు. బాహుబళి సినిమాను పూర్తి చేయాలంటేనె రాజమౌళికి ఐదు సంవత్సరాల టై పట్టింది. ఈ లెక్కన చూసుకుంటె ఆమరావతి డిజైన్ల నిర్మానం జరిగి కార్యరూపం దాల్చి పూర్తవ్వటాలకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో వాల్లకే తెలియాలి.