Saturday, May 18, 2024
- Advertisement -

అర్ధరాత్రి ఒంటిగంటకి మహేష్ బాబు ఏం చేస్తున్నాడు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – శ్రీకాంత అడ్డాల డైరెక్షన్ లో ఒచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇప్పుడు బ్రహ్మోత్సవం మీద తీవ్రమైన హైప్ ని లేపుతోంది. ఒక పక్క మురుగదాస్ సినిమా ఉండగా మహేష్ బాబు ఇలోగా శ్రీకాంత్ తో ఫాస్ట్ గా చేసేద్దాం అనుకున్న సినిమా చాలానే లేట్ అవుతోంది. మొత్తానికి మహేష్ కి కాస్త ఊరట ఇస్తున్నట్టు గా నార్త్ ఇండియా టూర్ ని కంప్లీట్ చేసుకున్నారు ఈ సినిమా టీం వారు.

హరిద్వార్ – ఉదయపూర్ లలో షూటింగ్ కు సంబంధించ కొన్ని ఫోటోలను మహేష్ స్వయంగా ట్వీట్ చేశాడు. ‘హరిద్వార్ – ఉదయపూర్ లలో సుదీర్ఘమైన షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగొచ్చేశాం. ఇంకా కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. మహేష్ – సమంత ల మధ్యన రొమాంటిక్ సీన్ లతో పాటు కొన్ని యాక్షన్ సీన్ లని కూడా ఈ ప్రాంతాల్లో తెరకి ఎక్కించారు.

నిన్న అర్ధరాత్రి 1 గంట ఆ ప్రాంతం లో మహేష్ బాబు ఈ ట్వీట్ చెయ్యడం విశేషం. ఆ సమయం లో కూడా మహేష్ ఫ్యామిలీ ని పక్కన పెట్టి షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని ఫాన్స్ తెగ బాధపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -