Wednesday, May 1, 2024
- Advertisement -

హసన్​పుర్ లో ఆర్జేడీ నేత తేజ్​ ప్రతాప్ యాదవ్​ కి గట్టి దెబ్బ..!

- Advertisement -

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్నాలోని తేజస్వీ యాదవ్ నివాసానికి చేరుకున్నారు పలువురు ఆర్జేడీ కార్యకర్తలు. తమ నాయకుని విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫొటోలతో ప్రదర్శన చేపట్టారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార పీఠం కోసం ఎన్డీఏ, మహాకూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్డీఏ కంటే మహాకూటమే కాస్త ఆధిక్యం కనబరుస్తోంది.

బిహార్​లోని హసన్​పుర్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ నేత తేజ్​ ప్రతాప్ యాదవ్​ వెనుకంజలో ఉన్నారు. జేడీయూ అభ్యర్థి రాజ్​కుమార్​ రాయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

టీడీపీ నాశనానికి చంద్రబాబె ముఖ్య కారణమా..?

అనవసరపు అరుపులు ఎందుకు చంద్రబాబు..?

చంద్రబాబు ఇంకా ఎన్టీఆర్ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడేంటి..?

బండి సంజయ్ తెలంగాణాలో సక్సెస్ అయినట్లేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -