Monday, May 20, 2024
- Advertisement -

ప్రతి ఇంటా మోదీ

- Advertisement -

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొత్త నినాదాన్ని తలకెత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు రెండేళ‌్లు పూర్తి కావడంతో ఊరూరా బిజెపి.. ఇంటింటా మోదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకూ వికాస్ పర్వ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

ఇందుకోసం పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పార్టీ తెలంగాణా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని 14 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంపై మంగళవారం నాడు వర్క్ షాపు నిర్వహిస్తున్నారు.  గడచిన రెండేళ్లలో కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన ని‌ధులపై కూడా ప్రచారం చేయనున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -