Tuesday, April 30, 2024
- Advertisement -

రాళ్ల దాడి..బాబు స్క్రిప్టేనా!

- Advertisement -

దశాబ్దాలుగా చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులను మళ్లోసారి ఆంధ్రాలో ప్రయోగించారు. రాజకీయ ప్రత్యర్థులమీద అయన లేదా అయన అనుచరులు కుట్రలకు పాల్పడతారు.. కుదిరితే ఆనాడు వంగవీటి రంగా లేదా మల్లెలబాబ్జీ..మాధవరెడ్డి వంటివారిని అంతం చేసినట్లు తమకు అడ్డు తొలగించుకుంటారు లేదంటే ఇంకో రూట్లో వస్తారు.

తాజాగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే మళ్ళీ ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. ఆ దాడి కూడా జగన్… లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసిందేనని ఎల్లో మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు..

చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరే… లేదంటే దాన్ని ఎదురు మళ్ళా బాధితులమీదకే ప్రయోగించి రాయకీయ లభ్ది పొందడానికి అయన కుట్రలు పన్నుతుంటారు.. పరిస్థితు తనకు అనుకూలంగా ఉంటె ఒక మాదిరి.. పరిస్థితులు ఎదురుతిరిగితే ఇంకోలా బదనాం చేసేందుకు బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు … రెండువైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితులనే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు…ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళ్తున్నా… అయన కుత్సిత బుద్ధులను బాగా తెలిసిన ప్రజలు అయన ఎత్తుగడలను నమ్మడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -