అనంతపురం రాజకీయాలలో మంత్రి పర్యటాల సునీతకు ఎదురుదెబ్బతగిలింది.ఇన్నాల్లు ఆమె ఎవరికి చెప్తే వాల్లకు పదవిని ఇచ్చేది అధిష్టానం.కాని ఇప్పుడు మాత్రం ఆమెకు ఏకంగా టీడీపీ అధినేతే పెద్ద షాక్ ఇచ్చారు.ఇది ఇప్పుడు రాజకీయాల్లో హాట్గా మారింది.
మొత్తానికి అనంతపురం జడ్పీ చైర్మన్ పదవి విషయంలో పరిటాల పంతం నెరవేరలేదు.పరిటాల రవికి సన్నిహితుడిగా పేరు పొందిన, ప్రస్తుతం పరిటాల సునీత అనుచరగణంలో సభ్యుడిగా ఉన్న అనంతపురం జడ్పీ చైర్మన్ చమన్ ను తప్పించడానికే బాబు డిసైడ్ చేశారు.
{loadmodule mod_custom,GA1}
అనంతపురం జడ్పీటీసీ పీఠాన్ని మంచి మెజారిటీతో సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అనూహ్యంగా ఆ పదవి చమన్ కు దక్కింది.కాంగ్రెస్ పాలన మొదలయ్యాకా చమన్ అనంత నుంచి పారిపోయాడు.ఇక రవి హత్యతో చమన్ మళ్లీ జిల్లా వైపు చూడలేదు. ఐదారేళ్లు అలా గడిచాకా.. గంగులకుంట సూర్యనారాయణ రెడ్డి హత్యానంతరం చమన్ మళ్లీ జిల్లా వైపు వచ్చాడు. 2014లో తెలుగుదేశం పార్టీ విజయానంతరం అనూహ్యంగా చమన్ జడ్పీ పీఠాన్ని అధీష్టించాడు.
చమన్ ఆ పదవికి ఎంపిక కావడం వెనుక పరిటాల సునీత ఉన్నారు. అయితే అన్నేళ్లూ జిల్లాలోనే ఉండి కాంగ్రెస్ ను ఎదుర్కొన్న వాళ్ల పరిస్థితి ఏమిటి? అందుకే… మూడేళ్ల పాటు జడ్పీ చైర్మన్ పదవి చమన్ కు అని, రెండేళ్ల పాటు వేరే వాళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దానికి అప్పట్లో సమ్మతించినట్టుగానే కనిపించింది సునీత వర్గం.
{loadmodule mod_custom,GA2}
కానీ కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లూ చమన్ ఉండాలి.. అనే డిమాండ్ ను చేశారు, జడ్పీపీఠాన్ని వదులుకునేది లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. చమన్ కు అనుకూలంగా సునీత లాబీయింగ్ చేశారు.యితే బాబు మాత్రం అందుకు సమ్మతించలేదు. చమన్ రాజీనామా చేయాల్సిందేనని పరిటాల వర్గాన్నికి ఝలక్ ఇచ్చాడు చంద్రన్న.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- విజయవాడ టీడీపీ కి షాక్ తప్పదా…..?
- సమస్యల సుడిగుండాలల్లో చంద్రబాబు….
- భవిష్యత్తులో బాబులాంటి పరిస్థితులే జగన్కు ఎదురవుతాయా….?
- బాబుగారి చెరువునుంచి చేజారుతున్న చేపలు…
{youtube}5-ka5j8g93g{/youtube}