ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సహించిన పిరాయిపు వలసలు ఇప్పుడు బాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రత్యర్థిపార్టీ లేకుండా చేయాలని పన్నిన కుయుక్తులు బెడిసి కొడుతున్నాయి.
నియేజక వర్గాల్లో పిరాయింపు ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులకు మద్య పచ్చగడ్డివేస్తె బగ్గుమంటోంది.తమ పార్టీ తప్ప మరే పార్టీ రాష్ట్రంలో బలంగా ఉండకూదన్న లక్ష్యంతో మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు వికర్ష్ గా మారుతోంది.
{loadmodule mod_custom,GA1}
ఒకే నియోజకవర్గంలో బలమైన రెండు వర్గాల నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పిన ఆయనకు ఇప్పుడో పెద్ద తలపోటుగా మారింది. పవర్ చేతిలో ఉంటే ఏదైనా చేసేయొచ్చన్న ఆలోచన తప్పని నిరూపితమవుతోంది. సర్దిచెప్పలేక బాబ ఒడ్డున పడ్డ చేపలా తయారయ్యింది పరిస్తితి.
ఇంత వరకు బాగానే ఉంది కాని భవిష్యత్తులో జగన్ పరిస్థితికూడా ఇలానే తయారవుతుందా…? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సాదారనంగా వేరే పార్టీలోకి మారేవాల్లు మంత్రిపదువులు,డబ్బు,ఇతర నామినేటేడ్ పోస్ట్లు,ఎమ్మెల్యే,ఎంపీ టికెట్లకోసం ఆశపడి పార్టీలో చేరుతారు.కాని పార్టీ పదవులు ఇవ్వకపోయిన,గైవరం ఇవ్వలేదన్న కారనంతో మల్లీ పార్టీలు మారుతారు.
కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే బలమైన నేత శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నా.. పార్టీని మరింత బలోపేతం చేయటంకోసం భూమాను పార్టీలోకి ఆహ్వానించారు.బూమా మరనంతో అఖిలప్రియకు మంత్రిగా స్థానం కల్పించారు బాబు.ఇప్పుడు శిల్పా,అఖిల వర్గాల మధ్య తారాస్థాయికి చేరడంతో వైసీపీతీర్థం పుచ్చుకొనేందుకు సిద్దమయ్యారు శిల్పా.
{loadmodule mod_custom,GA2}
ఇలా అసంతృప్తి ఉన్న నేతలందర్నీ వైసీపీలోకి జగన్ చేర్చకుంటె ఎన్నికల సమయంలో సీట్లు కేటాయించే సాయంలో జగన్కు ఇబ్బందులు తప్పవు.మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న సామెతలాగా తయారవుతుంది వైసీపీ పరిస్థితి.అనవసరంగా పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటె బాబులాగానే జగన్ పరిస్థితి తయారవుతుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయం………
- వైసీపీలోకి వలసల పర్వం
- కర్నూలు జిల్లాలో టీడీకీ పెద్ద షాకే
- భవిష్యత్ కార్యచరణపై అనుచరులతో సమావేశ మవనున్న రామసుబ్బారెడ్డి
{youtube}n0Gqwjjthhw{/youtube}