Thursday, May 9, 2024
- Advertisement -

బాబు చెప్పారు… అంతే..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి దేవినేని ఉమ చెప్పారు. బాగుంది. నీ పని నువ్వు చేయాలి అని సిఎం చెప్తే తప్ప మంత్రి దేవినేనికి పట్టదన్న మాట.

వేసవిలో గొంతెండిపోతున్న ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రే చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు మంత్రులకైతే తమ శాఖ చేసే పనులు.. ఇతర శాఖలతో కలిసి సంయుక్తంగా చేసే పనులు కూడా తెలియవట. ఇలా అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధ్యం అవుతుంది.

బంగారు అమరావతికి రూపకల్పన ఎలా జరుగుతుందో అమరేశ్వరుడికే తెలియాలి. అయినా అందరి శాఖల్లోనూ వేలు పెట్టే చంద్రబాబు ఉన్నాడులే అని సరిపెట్టోకోవాల్సిందే. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -