Wednesday, May 15, 2024
- Advertisement -

భారత్ కు రప్పించేందుకు సన్నాహాలు

- Advertisement -

బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఇంటర్ పోల్ కు భారత ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మాల్యాను భారత్ కు పంపేందుకు బ్రిటన్ నిరాకరించడంతో భారత ఇడి అధికారులు తమ చర్యలను వేగవంతం చేశారు.

రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన వ్యక్తి ఏ దేశంలో ఉన్నా ఆ దేశం అతడిని అరెస్టు చేసి స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. మాల్యాను భారత్ కు రప్పించేందుకు అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో ఈడి అధికారులు చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో నాలుగైదు రోజుల్లో విజయ్ మాల్యా భారత్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -