Wednesday, May 1, 2024
- Advertisement -

పార్టీకోసం ప‌నిచేస్తే ఇప్పుడు ప‌ప్పులో క‌రివేపాకులా తీశేశారు టీడీటీ మ‌హిళా నేత ఆవేద‌న‌

- Advertisement -
Mahanadu Effect : Actress Kavitha quit tdp and join ysrcp..?

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేఆర్‌ప్ ఆడ్ర‌స్‌గా చెప్పుకొనే తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ప‌ట్టుత‌ప్పుతోంది. ఒక‌ప్పుడు పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుల‌కు,సినిమా వాల్ల‌కు,మ‌హిళ‌ల‌కు ఎంతో గౌర‌వం ఉండేది.కాని ఇప్పుడు మాత్రం ఆ గౌర‌వం గ‌ట్టుత‌ప్పుతోంది.మ‌హిల‌లంటే గౌర‌వంలేకుండా పోతోంది.తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌హానాడు సాక్షిగా జ‌రిగింది.

విశాఖ‌లో జ‌రుగుతున్న మ‌హానాడు సాక్షిగా ఆపార్టీ సీనియ‌ర్ న‌టి మ‌హిళానేత క‌విత‌కు తీవ్ర అ వ‌మానం జ‌రిగింది.క‌నీసం మ‌హిల‌ని చూడ‌కుండా అవ‌మానాల‌కు గురిచేశార‌ని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేసింది.పార్టీలో మ‌హిళ‌లంటే గౌర‌వంలేదు…సినిమావాల్లంటె చిన్న‌చూపు..గ‌డిచిన మూడేల్లో ఎన్నో అవ‌మానాలకు గురిచేశార‌ని క‌విత చెప్పుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు డ‌యాస్ పైకి పిలిచేవార‌ని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్టించుకోవ‌డంలేద‌న్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

మ‌హానాడుకు వెల్ల‌కూడ‌ద‌ని నిర్న‌యించుకున్నాన‌ని ఎమ్మెఎల్యే అనిత బ‌ల‌వంతంలో వెల్లానని ఇప్పుడు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌న్నారు.డ‌యాస్ మీదున్న వాల్లంత క‌విత కిందే కూర్చోవాల‌ని అవ‌మానించార‌న్నారు.చంద్ర‌బాబు సీఎం కావ‌డంకోసం కుటుంబాన్ని వ‌దిలి రేయింబ‌వ‌ల్లు పార్టీకోసం ప‌నిచేశాన‌ని చెప్పు కొచ్చారు.కాని ఈరోజు ప‌ప్పులో క‌రివేపాకులా తీశేశార‌న్నారు.
ఇంత అవ‌మానం జ‌రిగాక పార్టీలో ఉండ‌న‌వ‌స‌రం లేద‌న్న‌ట్లు స‌మాచారం. అనుచ‌రులు,కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి నిర్న‌యం తీసుకుంటాన‌ని చెప్పారు.దీన్ని బ‌ట్టి చూస్తె ఆమె వైసీపీలోకి వెల్లేందుకే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే ఆమెతో వైసీపీ నేత‌లు ట‌చ్చులో ఉన్న‌ట్లు తెలుస్తోంది.న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న ముగించుకొని జ‌గ‌న్ రాగానే వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}XmgWlK9ztKg{/youtube}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -