Thursday, April 25, 2024
- Advertisement -

నిర్లక్ష్యం పై మోదీ క్లాస్..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పరిసరాల్లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మేధోమథనం చేసిన తర్వాత ఈ చట్టాలను పార్లమెంట్ ఆమోదించిందని చెప్పారు. వీటి ద్వారా రైతులకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడమే కాక.. కర్షకులకు కొత్త హక్కులు, అవకాశాలు అందాయని వెల్లడించారు.

మన్​కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. తక్కువ వ్యవధిలోనే రైతుల సమస్యలను తగ్గించేందుకు ఈ చట్టాలు ఉపకరించాయని పేర్కొన్నారు. ఇటీవల ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన రైతుల గాథలను ఉదహరించారు.

మన్​కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. వ్యాక్సిన్ విషయమై లాక్​డౌన్ తర్వాత నుంచే చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. కలిసికట్టుగా వైరస్​పై పోరాడాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా పండుగలు జరుపుకున్నారని మోదీ అన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -