Saturday, May 18, 2024
- Advertisement -

అంధ్ర జ్యోతి రాధా కృష్ణ మీద పోలీస్ కేసు

- Advertisement -

ఆయన ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, మరొకరు కెసిఆర్ తెలంగాణా ముఖ్య మంత్రి. నిజానికి వీరు ఇద్దరి మధ్యనా మంచి సయోధ్య ఉంది. ఎన్నో ఏళ్ళ క్రితం క్లాస్ మేట్స్ అయిన వీరు ఇద్దరూ చాలా మంచి స్నేహితులుగా ప్రపంచానికి తెలుసు కానీ తెరాస పెట్టిన తరవాత, కెసిఆర్ తెలుగు దేశం వీడి సొంత కుంపటి పెట్టుకున్న తరవాత నుంచీ వీరిద్దరి మధ్యన దూరం పెరుగుతూ వచ్చింది . 

రాధా అని చనువుగా పిలిచే కెసిఆర్ కాస్తా రాదా కృష్ణ గారు అంటూ దూరం పెంచేలా పిలిచే స్థాయి శత్రుత్వం సాగింది ఇద్దరికీ ఈ నేపధ్యం లో తెలంగాణా లో ఏ బీ యెన్ బ్యాన్ తరవాత పరిస్థితి తారా స్థాయికి చేరుకుంది. కెసిఆర్ మీద తీవ్ర కార్యక్రమాలు చెయ్యడం రాదా కృష్ణ ఛానల్ కి పరిపాటి గా మారింది. అలాగే దానికి అనుగుణంగా కెసిఆర్ చర్యలు కూడా ఉండేవి ఇప్పుడు తెలంగాణా ప్రజల మనోభావాలని దెబ్బతీస్తున్నారు అంటూ జూబ్లీ హిల్స్ లో రాధా కృష్ణ మీద కేసు నమోదు చేసారు.  

కెసిఆర్ మీద పని గట్టుకుని అడ్డవైన వార్తలూ వేస్తున్నారు అని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ జే ఏ సి కన్వీనర్ కోతం గోవర్థన్ రెడ్డి కేసు నమోదు చేసారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -