Monday, April 29, 2024
- Advertisement -

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

- Advertisement -

బెల్జియంలోని పిపా అనే సంస్థ ఇటీవల రేసింగ్​లో పాల్గొన్న పావురాలను వేలంపాట వేసింది. ఈ కార్యక్రమంలో ‘న్యూ కిమ్’ అనే రెండేళ్ల వయసున్న ఆడ కపోతాన్ని ఏకంగా రూ. 14కోట్లు (1.6 మిలియన్​ యూరోలు) వెచ్చించి ఓ చైనా వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.

రెండు వారాల పాటు సాగే ఈ వేలంపాట కార్యక్రమం సోమవారం ముగియనుంది. చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సూపర్​ డూపర్​, హిట్​మ్యాన్​ అనే మారు పేర్లతో నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో మొత్తం 445 పక్షులను అమ్మారు.

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం..కేదార్‌నాథ్‌ మూసివేత..!

మాన్యువల్​ మెరినోకు వ్యతిరేకం.. హింసాత్మకం..!

100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!

ఇండో పసిఫిక్ అంశం పై వియాత్నాం సదస్సు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -