Wednesday, May 1, 2024
- Advertisement -

ప్రియుడిపై మోజుతో భర్తకు షాక్ ఇచ్చిన భార్య, ప్రియుడు..

- Advertisement -

పని కోసం బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగొచ్చి చూడరాని సంఘటన చూడటంతో షాక్ తిన్నాడు. ఇంట్లోనె ప్రయిుడితో రాసలీల్లో మునిగి తేలుతున్న భార్యను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య ప్రయిుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త కొట్టేందుకు ప్యత్నించగా భార్య మాత్రం ప్రయిడికి సపోర్ట్ చేసింది. అతడితో కలిసి భర్తనే హత్య చేయాలనుకుంది. భర్తను దారుణంగా కొట్టిన భార్య, ప్రయిుడు చివరకు ఊసులు లెక్కడుతున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెల్తే..జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామానికి చెంది సాయిలుకి మంజుల అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. బతుకు దెరువుకోసం హాదరాబాద్ వచ్చారు. బాలానగర్‌లో నివాసముంటూ బుట్టలు అల్లి అమ్మకుని జీవనం కొనసాగించేవారు.

అదే సమయంలో మంజులకు నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన మేకల మధుకర్‌రెడ్డితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి తెరదీసింది. భర్త లేన్పుడు ఇద్దరూ కలుస్తుండేవారు. జీవనం కష్టంగా మారడంతో సాయిలు భార్యను తీసుకుని మళ్లీ స్వగ్రామానికి తిరిగొచ్చేశాడు. అయితే మంజులను విడిచి ఉండలేని ప్రియుడు మధుకర్‌రెడ్డి కూడా రావిచేడ్‌కు చేరుకున్నాడు. ఆదివారం భర్త ఇంట్లో లేని సమయంలో ప్రయుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంకే ముంది రాసలీల్లో మునిగిపోయారు.
ఇంటికి తిరిగొచ్చిన సాయిలు భార్య వేరొకరితో గడపడాన్ని చూసి కోపం కట్టులు తెంచుకుంది. ఆవేశంతో గొడ్డలితో భార్య ప్రియుడిపై దాడి చేయబోతె…భార్య అడ్డుకుంది. ప్రియుడి సాయంతో భార్య అదే గొడ్డలితో భర్తమీద దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -