- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో గుడిని ఒకటి ,రెండు రోజులు మినహా ముసింది లేదు.కాని ఇప్పుడు మొదటిసారి ఏకాంగా తొమ్మిది రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం గుడిని ముసేయనున్నారని టీటీడీ బోర్డు తెలిపింది.ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు.
ఈ తొమ్మిది రోజల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు.
https://www.youtube.com/watch?v=xmHSkgmS5SI