Friday, May 17, 2024
- Advertisement -

కేంద్ర మంత్రి మహేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -

భారతదేశంలో ఉన్నవారంతా తప్పనిసరిగా భారత్ మాతాకీ జై అనాలని, దీంతో పాటు వందేమాతరం చెప్పాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్ మాతాకీ జై అనేందుకు సిగ్గుపడేవారందని కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోండాలో పర్యటించిన మంత్రి ఇలా వ్యాఖ్యనించారు.

ఇంతకు ముందు హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అననని చెప్పడం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడంతో కొన్నాళ్లుగా స్ధబ్దుగా ఉన్న వివాదం మళ్లీ చెలరేగే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -