Monday, May 20, 2024
- Advertisement -

పోలీసులు చనిపోయింది అన్నారు , శవం లేచి కూర్చుంది

- Advertisement -

పాడే మీద నుంచి శవం లేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? చుట్టుపక్కల ఉన్న వారు అంతా దయ్యం దయ్యమ అంటూ పరుగు తీస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లా కి చెందినా కనక దుర్గ అనే మహిళ కి హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతం లో  ఇలాంటి సంఘటనే జరిగింది. ఒంటరిగా ఉంటున్న మహిళా ఇంట్లో తలుపు గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. నిద్ర మాత్రలు మింగేసి రెండు రోజులు గా కళ్ళు తెరవలేదు. 

తలుపులు బద్దలు కొట్టి పోలీసులు శవాన్ని బయటకి తీసారు.

ఆమె చనిపోయింది అని పోలీసులు తెలపడం తో ఆమెని పోస్ట్ మారటం కోసం ఆటోలోకి చేర్చారు . సరేరాన్ని పట్టి ఎదో వాహనం లోకి ఎక్కిస్తున్నారు అన్న భావన తో ఆమె అనుకోకుండా మేలుకుందో. కళ్ళు తెరిచి చూస్తే ఆమె చనిపోలేదు అన్న విషయం తెలుసుకుని అంతా షాక్ తిన్నారు. టైలరింగ్ చేస్తూ బతుకు ఈడుస్తున్న ఆమె పిల్లలు కలగడం లేదు అన్న బాధ తో ఇలా చేసింది అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -