Wednesday, May 8, 2024
- Advertisement -

రామోజీరావును కలిసిన వైఎస్ జగన్ !

- Advertisement -

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈనాడు సంస్థల గ్రూపు ఛైర్మన్ రామోజీ రావును గురువారం కలిశారు. మర్యాద పూర్వకంగానే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని కలిశారు. 

రామోజీ రావుని కలిసేందుకు వెళ్లిన సమయంలో వైయస్ జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఈ భేటీ వెనుకు వేరే కారణాలున్నాయని సమాచారం. 

ఈ విషయంలో అటు వైసీపీకి చెందిన లేదా ఈనాడు సంస్థల నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. 

{youtube}4GerpY12tOE{/Youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -