వైసీపీ అధినేత జగన్పై ప్రతిపక్ష పార్టీ నాయకులు, అస్థాన పచ్చమీడియా పదేపదే జగన్ లక్ష కోట్లు తిన్నాడని గ్లోబెల్ ప్రచారం చేయడం తెలిసిందే. చంద్రబాబు మొదలు కొని చోటా నాయకులు అందరూ జగన్పై విమర్శలు చేసే వాల్లు. కనీసం ఎన్ని ఛార్జిషీట్లు ఉన్నాయని, ఎన్నికోట్లకు ఛార్జిషీట్లు దాఖలు చేశారనేది తెలుసుకోకుండా లక్షకోట్లని ప్రచారం
తాజాగా జగన్ లక్షకోట్లు తిన్నాడనే వారికి ఉండవల్లి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో అసలు, జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం పెట్టిన చార్జిషీట్ల విలువ రూ.1300 కోట్లుఅని తెలిపారు. పదమూడు వందల కోట్లకు సంబంధించి పదకొండు చార్జి షీట్లు ఉన్నాయన్నారు.
ఎయిర్పోర్టులో జగన్ను కలసినపుడు అన్నా, రూ.1300 కోట్లు అంటున్నావు.. అందులో, రూ.500 కోట్లు క్లియర్ అయిపోయాయి. ఇంకా, ఉంది రూ.800 కోట్లే’ అని నాతో అన్నాడన్నారు. లక్షకోట్లు.. లక్షకోట్లు అనే వారు ఉండవల్లి చెప్పిప లెక్కలకు టీడీపీ, ఆస్థానమీడియా దగ్గర సమాధానం ఉందా…?