Saturday, May 25, 2024
- Advertisement -

అంబానీ భార్య తాగే టీ కప్పు ఖరీదు ఎంతంటే..?

- Advertisement -

ముఖేష్ అంబానీ వైఫ్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ నేడు 55 వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఆమె 1963 లో జన్మించారు. దేశంలో అత్యంత ధనికల్లో ఆమె కూడా ఒకరు. అయితే ఈ మధ్య ముఖేష్ అంబానీ డ్రైవర్ యొక్క జీతం గురించి సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇలాంటి షాక్ చేసే విషయాలు అంబానీ ఫ్యామిలీలో చాలానే ఉన్నాయి. నీతా అంబానీ వాడే ఫోన్ గురించి గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నీతా అంబానీ దేశంలోని అత్యంత ధనవంతుని భార్య అయినప్పటికి.. వంటగది విషయంలో సుక్ష్మంగా జాగ్రత్తలు తీసుకుంటారు. నీతా అంబానీ రోజు టీ తాగుతారు. గతంలో ఓ పెద్ద డాక్టర్ ఇచ్చిన సలహా ద్వారా జపాన్ యొక్క పురాతన క్రకరి బ్రాండ్, నోరిటెక్ కప్పులో టీని త్రాగడం అలవాటు చేసుకుంది నీతా అంబానీ. ఈ కప్పు బంగారు అంచుతో ఉంటుంది. దాని 50 కప్పుల సెట్ 1.5 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఒక్కో కప్పు ధర దాదాపు 3 లక్షల రూపాయలు. నిజానికి నీతా అంబానీ ఇక మాములు మధ్యతరగి ఫ్యామిలీ నుంచి వచ్చారు.

ఆమె చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యకారిణి కావాలని అనుకున్నారు. అలాంటి స్థాయి నుంచి రావడం వల్లనేమో ఇప్పుడు కూడా ఇంట్లో తమ పనులను అన్ని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తోంది. అంబానీ లీఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. వారు ఒక్కసారి ధరించిన చెప్పులు మళ్లీ ధరించరట. ఇక నీతా అంబానీ కూడా గార్సియా, జిమ్మి చూ, పడ్రో, మార్లిన్ బ్రాండ్ బూట్లు మరియు చెప్పులు ధరిస్తారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -