Saturday, April 27, 2024
- Advertisement -

ఇవాళ గెలిస్తే బెర్త్‌లు కన్పార్మ్!

- Advertisement -

ఐపీఎల్ 2023 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఐపీఎల్ 58వ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలోముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ప్లే ఆఫ్స్ లోకి బెర్త్‌లు కన్పార్మ్ చేసుకునేందుకు అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన గుజరాత్ టైటాన్స్ ఇందులో గెలిస్తే ప్లేఆఫ్స్ కు చేరుకున్న తొలి టింగా నిలుస్తుంది.

ఈ ఐపీఎల్ 2023 లో 10 జట్లు ఉన్నాయి కాబట్టి 18 పాయింట్లు వస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే. అయితే గుజరాత్ 11 మ్యాచుల్లో 16 పాంయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 11 మ్యాచుల్లో 12 పాంయింట్లతో నాల్గవ స్థానం ఉంది. ప్లేఆఫ్స్ రెసులో ఉండాలంటే ముంబై ఇండియన్స్ఇ వాళ్టి మ్యాచ్ గెలిచి తీరాల్సిందే.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, కెమెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మాండ్వాల్, క్రిస్ జోర్డాన్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -