ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి లోకేష్కు క్లాస్ తీసుకున్నారు. ఇటీ వల పలు బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు తరుచూ ఏదోక వివాదాన్ని సృష్టించడంతోపాటు… ప్రతిపక్షాలకు చులకనగా మారారు.గతంలో చంద్రబాబు నాయుడు గతంలో చాలా సందర్భాల్లో ఇలానే మాట్లాడారు.ఎవరు దళితుల కుటుంబాల్లో పట్టాలని కోరుకుంటారనీ యావత్తు దళితులను అవమానించారు. అంతటి ఊరుకున్నారా లేదు..ఇంకా రెచ్చిపోయారు పాపాలు చేసిన వాళ్లు మాత్రమే దేవాలయాలకు,చర్చీలకు, కమసీదులకు వెల్లి హుండీల్లో డబ్బులు వేస్తున్నారని కించ పరిచే విధంగామాట్లాడారు.
అయ్యప్ప స్వాములను వదల్లేదు..వారు దీక్షచేపట్టడంతోనే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు.ముదస్తు ఎన్నికలు ..సీతాదేవి శీలానికి లింకుపెట్టిన బాబు ఇప్పుడు మాత్రం నీతలు వల్లిస్తున్నారు. మంత్రి వర్గ సమావేశంలో మీడియా ముందు ఆలోచించుకోని మాట్లాడాలని హితవు పలికారు. తప్పులు చేసెది బాబు అయితే తమకు నీతులు చెబుతున్నారంటూ నేతలు అవాక్కయ్యారు. బాబు అధికారంలోకి వచ్చి న మూడు సంవత్సరాలలో ఇప్పటి వరకు తెలుగు తమ్ముళ్లు నోరు జారింది తక్కువే.
కానీ చంద్రబాబు,లోకేష్ ఇద్దరు అందరికంటె ఎక్కువ సార్లు నోరు ఆశ్యర్యపోవడం తమ్ముల్ల వంతు అయ్యిందట.సమావేశంలో చంద్రబాబు సీరియస్ అయ్యింది తమ మీద కాదని పరోక్షంగా లోకేష్ మీదనే అయి ఉండచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అంబేత్కర్ జయంతిని వర్థంతని చెప్పడం, అన్ని గ్రామాల్లో తాగేందుకు నీరు లేకుండా చేస్తానని చెప్పడంతో పాటు కులపిచ్చి, మతపిచ్చి,అవినీతి ఉన్న ఏకైక పర్టీ ఉందంటే అది టీడీపీనేని వ్యాఖ్యానించి పరువు తాతీశారు. ఇక నైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని లోకేష్కు పరోను పరోక్షంగా హెచ్చరించి ఉంటారని ..సమావేశానికి హాజరైన మంత్రులు,టీడీపీ నేతలు భావిస్తున్నారంట. ఏదైతేనే లోకేష్ వల్ల అందరికి చివాట్లు తప్పలేదు.
{youtube}UqBLYtYpxt8{/youtube}
Related