Sunday, May 19, 2024
- Advertisement -

ఈటీవీ కి పవన్ షాక్!

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పర్లేదు. పవన్ సినిమా కోసం ఏ రేంజ్ లో పవన్ అభిమానులు ఎదురు చూస్తారో అందరికి తెలుసు. ప్లాప్ సినిమా తో కూడా 50 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరుకోగ‌లడు పవర్ స్టార్. అయితే ఈ పవర్ ఇప్పుడు ఈ టీవీ కి షాక్ కొట్టిందట. ఈటీవీ యాజమాన్యం పవన్ తో ఒక లైవ్ షో చేసేందుకు చర్చలు జరిపిందట.

హిందీలో అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే బాటలో ఈ ప్రోగ్రాం ను తెలుగులో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేలా ప్రయత్నించారట. పవన్ మొదట్లో సరే అన్నాడట. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రోగ్రాం కు  ‘నో’ చెప్పాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు, పొలిటికల్ కమిట్మెంట్స్ కారణల వల్ల ఈ ప్రోగ్రాం కు టైం కేటాయించలేనని స్ప‌ష్టం చేశాడ‌ట‌.

అయితే పవన్ ఈ  ప్రోగ్రాం ను రిజెక్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. పవన్ గురించి పబ్లిజ్ లో నిజాయ‌తీ పరుడు, సింపుల్ గా ఉంటారు అనే ఇమేజ్ ఉంది. ప‌వన్ ఈ ప్రోగ్రాం చేస్తే తన పొలిటికల్ కెరీర్ కు చాలా హెల్ప్ అవుతుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైన ఈ ప్రోగ్రాం చేయను అని పవన్ ఈటీవీ యాజమాన్యంకు షాక్ ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -