Friday, May 3, 2024
- Advertisement -

రాయ‌ల‌సీమ‌లో వైసీపీలోకి 5వేల‌ మంది యువకులు

- Advertisement -
rayalaseema youth join ysrcp

ఏపీలో రాజ‌కీయ చ‌రిత్రను తీరగరాయడానికి వైసీపీ పార్టీ రెడీ అవుతోంది. అదికార పార్టీ టీడీపీ పై వ్య‌తీరేక‌త‌తో ప్ర‌తి పక్ష పార్టీ వైసీపీ వైపు చాల మంది యువ‌కులు యువ‌నాయుకుడు జ‌గ‌న్ ను సీఎం చేయాలని.. వారి కలలను నిజం చేసుకోవాలని.. అనుకుంటున్నట్లు సమాచారం.

{loadmodule mod_custom,GA1} 

అంతేకాకుండా.. ప్రస్తుతం ఓటు హక్కులేని వారు కూడా.. 2019 క‌ల్లా ఓటు హ‌క్కు రాగ‌నే వైసీపీకి ఓటు వేసి.. జగన్ ను సీఎం చేయాలని సిద్ద‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. కార‌ణం యువ‌కుల కంటే వారి తల్లి దండ్రుల‌కు బాగా తెలుసునంటా..ఎందుకంటే ఉద్యగాలు లేక ఇంటి ద‌గ్గ‌రే ఉన్న వారి పిల్ల‌ల‌ను చూసి బాద‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.అందుకే మీకు ఉద్యోగ‌లు రావ‌లంటే ,మేము క‌డుపునిండా అన్నం తినాలంటే మీరు జ‌గ‌న్ కి ఓటు వేసి గెలిపించండని త‌ల్లిదండ్ర‌లు వారి పిల్ల‌ల‌కు చేబుతున్నారంటా..ఈ విదంగా యువ‌త ఒక‌రికి ఒక‌రు అనుకోని దాదాపుగా రాయ‌ల‌సీమ‌లోనే ఒక్కోక నియోజ‌క వ‌ర్గం నుండి 5000 మంది యువ‌కులు వైసీపీ లోకి చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA2} 

ఓక్క నియోజ‌క వ‌ర్గానికే ఇలా అయితే ఏపీ లో అన్ని నియోజ‌క వ‌ర్గాల‌నుంది వైసీపీలోకి చేరే యువ‌త ఎంత మంది అవుతారో మ‌రి.. ఇక జగన్ ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు చేరే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

{youtube}2UuRVyUFrkk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చంద్ర‌బాబుపై వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా సంచ‌ల‌న సెటైర్లు..
  2. ముహూర్తం ఖ‌రారు : వైసీపీలోకి రాజ‌మండ్రి కాంగ్రెస్ మాజీ ఎంపీ …
  3. వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో ఇది సాధ్య‌మా…..
  4. బాబు సొంత మీడియా స‌ర్వేలో వ‌చ్చేఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న‌విజ‌యం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -